ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *డిసెంబర్ 26-28 తేదీల్లో హైదరాబాద్లో ఎన్ పి ఆర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా డిసెంబర్ 26-28 తేదీల్లో ఎన్ పి ఆర్ డి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి అభినందనియమన్ని అన్నారు, వికలాంగుల జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు మాట్లాడుతూ దేశ వ్యాపితంగా 22రాష్ట్ర నుండి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని 33 జిల్లాలో వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాలపై సెమినార్స్ చర్చగిస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. డిసెంబర్ 26నాడు వేలాది మంది వికలాంగులతో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27, 28తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని అన్నారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు వికలాంగులు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశాన్నగారి భుజంగరెడ్డి కోశాదికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ జిల్లా నాయకులు బుస్సు పాండు రంగారెడ్డి మహిళా విభాగం తాళ్ళా నిర్మల తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: