కంటి వెలుగుసద్వినియోగం చేసుకోండి.మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్. మధిర రూరల్ మార్చ
Published: Friday March 10, 2023
మధిర పట్టణములోనీ 14వ వార్డు నందు మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత కమీషనర్ రమాదేవి 14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వర రావు కంటి వెలుగు" కార్యక్రమమును ప్రారంభించడం జరిగింది. వార్డు ప్రజలందరూఅవకాశాన్నిని సద్వినియోగం చేసుకొని కంటి వెలుగు క్యాంప్ నుు ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలి తెలిపారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ వార్డు కౌన్సిలర్ తెలిపారు
ఈ కార్యక్రమములో మెడికల్ ఆఫీసర్ పృధ్వీ ఏఎన్ఎంంలు, ఆశ వర్కర్ లు, మెప్మా ఆర్పీ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Share this on your social network: