బి ఆర్ ఎస్ పార్టీ సభను ఈ నెల 18వ తారీఖున జయప్రదం చేద్దాం మధిర
జనవరి 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక వర్తకసంఘం పబ్బతి సుబ్బారావు కళ్యాణ మండపంలో బి ఆర్ ఎస్*సమావేశంకు ముఖ్యఅతిథి ఆరోగ్య శాఖ మంత్రి మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్*పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొనివర్తక సంఘం కళ్యాణ మండపంలో మధిర నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు సన్నాహ సమావేశంలో పాల్గొన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్, పల్లారాజేశ్వరెడ్డి,ఎంపీ నామ, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18వ తారీఖున జరగబోయే బిఆర్ఎస్ మహా సభను జయప్రదం చేయాలని నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ప్రజాప్రతినిధులుు సర్పంచుల కలిసి చలో ఖమ్మం 18 తారీకుు జరగబోయేే మహాసభను జయప్రదం చేద్దామని వారు కోరారు తెలంగాణలో మొదటి నుంచి ఉద్యమంగడ్డగా ఉన్న ఖమ్మంజిల్లా అంటే కెసిఆర్ ప్రభుత్వంలో ఉన్నన రాజకీయంగా చైతన్యమైన ఖమ్మంం జిల్లా అని వారు తెలిపారు అందుకనిిి కేసీఆర్ ఖమ్మంం నుండి దేశంలోఅన్నిి రాష్ట్రాలకు బి ఆర్ ఎస్ పార్టీీ అంటే ఈ సభ ద్వారా అందరికీీ తెలియాలని దాని కొరకు మనమందరం ఈ సభను జయప్రదం చేయాలని వారు తెలిపారు
Share this on your social network: