టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డిసిసిబి చైర్మన్

Published: Tuesday March 09, 2021

మధిర, మార్చి 08 ప్రజాపాలన ప్రతినిధి: డి సి సి బి చైర్మన్ ఖమ్మం కూరాకుల నాగభూషణం ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ గారు సంక్షేమ ఫలాలు టిఆర్ఎస్ ఎమ్మెల్సీీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి విజయం అని వారు తెలిపారుపట్టణ పరిధిలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఓట్లు వేయవలసినదిగా కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమూరు వెంకటేశ్వరరావు  టిఆర్ఎస్ నాయకులు చావా వేణు వాల్మీకి పవన్ పల్లపోతు ప్రసాదరావు డో కుపర్తి సత్యంబాబు, కొన జగదీశ్, కోన వాసవి దుర్గ చారుగుండ్ల వెంకట నరసింహారావు గుగులోత్ క్రిష్ణ, నాయక్, గుండెల సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు