ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధాన పైకప

Published: Friday November 25, 2022
ఇబ్రహీంపట్నం  అయప్ప సన్నిధాన నిర్మాణానికి  జెర్కోని రాజు  51000 రూపాయలు విరాళం గా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సన్నిధాన గురుస్వామి కంచ కట్ల భాస్కర్ స్వామి బండి మహేష్ కాసోజు విష్ణుచారి మహేష్ వీరేష్ కరుణాకర్ విజయ్ శివ సురేష్ తదితరులు పాల్గొన్నారు,