నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి తుమ్మల..

Published: Monday August 16, 2021
పాలేరు, ఆగస్టు, 15 ప్రజాపాలన ప్రతినిధి : కూసుమంచి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు బారి వీరభద్రం అనారోగ్యంతో ఉండగా ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన అర్వపల్లి శ్రీనివాసరావు-రాజేశ్వరిల కుమారుడు చి" సాయి సాధన్ - సౌజన్య ల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి గారి ఏర్పాటు చేసిన ఉప్పలమ్మ తల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి గారు తమ్మినేని కృష్ణయ్య గారు మద్ది మల్లారెడ్డి గారు నెల్లూరి భద్రయ్య జొన్నలగడ్డ రవి కుమార్ Ex. AMC చైర్మన్ శాఖమూరి రమేష్ కుసుమంచి సర్పంచ్ చెన్న మోహన్ ఎంపీటీసీ సభ్యులు మాదాసు ఉపేందర్ మాజీ ఎంపీపీ రామ సహాయం వెంకట్ రెడ్డి ముదిరెడ్డి కేశవరెడ్డి కొడాలి గోవిందరావు సైదులు పంతులు నాయక్ కడియాల శ్రీనివాస్ బారి శ్రీను కూరపాటి వేణు రేలా వెంకటరెడ్డి దామల్ల పాపారావు అర్వపల్లి జనార్దన్ గౌడ్ కొండ మహిపాల్ రఘు నాయక్ జిల్లా హుస్సేన్ మంద వీరబాబు మంద విష్ణు అర్వపల్లి సతీష్ గౌడ్ ఎస్.కె మల్సూర్ దామల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు