కేయంస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ పంపిణీ

Published: Tuesday September 21, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం అబ్దుల్లాపూర్ మెట్ మండల అధ్యక్షుడు తుర్కాయంజల్ మున్స్పల్ వినాయక చవితి నిమర్జనాన్ని పురస్కరించుకొని తుర్కయాంజల్ మసాబ్ చెరువు వద్ద (KMS) కేయంస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రాచకొండ సి.పి మహేష్ భగవత్, అధిబట్ల సి.ఐ నరేందర్ రెడ్డి, ఆధిబట్ల ఎస్.ఐ సురేష్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ రెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ సి.ఐ రంగనాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి మరియు కౌన్సిలర్స్ గార్ల చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.