లిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు
Published: Tuesday May 17, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 16 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రము లో నిమ్స్ హాస్పిటల్ లో యజమాన్యం డాక్టర్ రామరాజు, మాట్లాడుతూ ఆర్థోపెటిక్ స్కానింగ్ బీపీ షుగర్ ఉన్న వారికి వైద్య అoదే విధంగా ఈ రోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది వివిధ గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు దాదాపు 162 మందికి పైగా వైద్యం అందించి వారికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. అదే విధంగా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇలాంటివి ఉన్నవారికి స్కానింగ్ తీయించి 85 మందికి ఉచితంగా మందులు అందించడం జరిగింది. కొంతమందికి ఎమ్ ఆర్ ఐ చేయించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ దినేష్, డాక్టర్ అభిలాష్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఆర్గనైజింగ్ కాళ్ల భాషా, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: