మొక్కులు చెల్లించుకున్న కాంగ్రెస్ నాయకులు...

Published: Tuesday July 27, 2021
జగిత్యాల, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండలం పొలాస సహస్ర వెయ్యి లింగాల దేవాలయంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి కరోనా భారీ నుండి త్వరగా కోలుకోవడంతో కాంగ్రెస్ నాయకులు మొక్కిన మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరి నాగభూషణం బండ శంకర్ నందయ్య ధర రమేష్ కట్ట శివ నక్క జీవన్ కల్లేపల్లి దుర్గయ్య గుంటి జగదీశ్వర్ రాధాకృష్ణ కిరణ్ కుమార్ బొల్లే శేఖర్ బొల్లారపు గిరిధర్ నరేష్ బాపురెడ్డి పులి రాము తదితరులు పాల్గొన్నారు.