ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి **ప్రభుత్వనికి రుణపడి ఉన్నామన్న. దళిత బిడ్

Published: Wednesday December 28, 2022


దళితుల అభివృద్దే లక్షంగా తెలంగాణా ప్రభుత్వ ప్రతిస్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్ తులేకలాన్ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు బోడ రాజు కి అందజేసిన  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ *సత్తు వెంకటరమణ రెడ్డి ఎంపీపీ కృపేష్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు , తులేకలాన్ సర్పంచ్ యాదగిరి గారు, ఎంపీటీసీ నాగమణి-భాస్కర్ , వార్డ్ సభ్యులు, కోఆప్షన్ బ్యాంకు వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి , మాజీ సర్పంచ్ బీరప్ప , మాజీ ఎంపీటీసీ అంజయ్య , మాజీ డైరెక్టర్ వీరయ్య  గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు గుజ్జ యాదగిరి గారు, మండల కార్యవర్గ సభ్యులు వెంకటేష్ మరియు మహేందర్ , మాజీ గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు గారు, పార్టీ సీనియర్ నాయకులు ఆధర్ల బాష గారు, గ్రామ తెరాస పార్టీ ప్రధానకార్యదర్శి మక్కపల్లి జగదీష్ కుమార్  మరియు బత్తుల బాలరాజు  పాల్గొనడం జరిగింది.