ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 10ప్రజాపాలన ప్రతినిధి *యాచారం నూతన డిప్యూటీ ఎమ్మార్వో ప్రవీణ్ కలిస
Published: Friday November 11, 2022
యాచారం నూతన డిప్యూటీ ఎమ్మార్వో గా జి. ప్రవీణ్ కుమార్ సోమవారం మండల కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామ ఉపసర్పంచ్ కావాలి జగన్ ప్రజా సంఘం నాయకులు యాదయ్య, వెంకటయ్య తో కలిసి డిప్యూటీ ఎమ్మార్వో జి ప్రవీణ్ సార్ ని హృదయపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.మండలంలో ఉన్న భూ సమస్యలు, ధరణిలో రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు.
Share this on your social network: