మల్లన్న గుడి నిర్మాణానికి విరాళం అందించిన దాతలు

Published: Friday June 24, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 23ప్రజాపాలన ప్రతినిధి.ఈరోజున తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామంలోని మల్లన్న గుట్ట దగ్గర నవగ్రహాల గుడి నిర్మాణంలో భాగంగా పై కప్పు స్లాబ్ నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దాతలు మేకం లక్ష్మయ్య  మరియు గుడి ధర్మకర్తలు శ్రీనివాస్ గౌడ్,వీరేశం గౌడ్ మరియు తుర్కయంజాల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి  మరియు ఇంజనీరింగ్ అమర్నాథ్  తదితరులు పాల్గొన్నారు