ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి. ***ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా నూతనంగా

Published: Tuesday March 14, 2023

ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు ఇబ్రహీంపట్నంలో 11,12 తేదీలలో భారత్ కన్వెన్షన్ హాల్లో జరిగాయి. ఈ మహాసభల్లో నూతన కమిటీని 21 మంది సభ్యులతో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.  అధ్యక్షులుగా జంగిలి రాజశేఖర్ కార్యదర్శిగా గడ్డం గణేష్ ఉపాధ్యక్షులుగా వడ్డేమోని భూషణ్ కందుకూరి శారద .బడ్డు విజయ్ .కాళ్ల జంగయ్య .సహాయ కార్యదర్శులుగా అనుపాటి గణేష్ .పంది ధనేశ్వర్. గిరి ప్రభాకర్ 9 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఎం జె వినోద్ కుమార్ .మస్కు మహేందర్ .గ్యార శివకుమార్ .జంగిలి మహేందర్ .కె వెంకటేష్ .జోగు శేఖర్ .బి రాజు .కే పరమేష్ .గోపాల్ .పి రమేష్ లు కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. రెండు కోఆప్షన్ గా మొత్తం 21 మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా బండి సత్తన్నను ఎన్నుకోవడం జరిగింది.