25 కేజీల బియ్యం వితరణ

Published: Saturday February 06, 2021

మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వారి కుమారులు శ్రీ ధ్యాన చక్ర హీలింగ్ పీఠం వ్యవస్థాపకులు శ్రీ మహంకాళి రామకృష్ణ తిలక్ గారు ప్రతి నెల 5వ తారీఖున  డాక్టర్ వసంత్ అమ్మగారి మానసిక దివ్యాంగుల సేవా సదనము ప్రత్యేక పాఠశాల నందు 25 కేజీల బియ్యం వితరణ చేసినారు.