లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో స్మశానవాటిక నిర్మాణం
Published: Tuesday March 30, 2021
బెల్లంపల్లి, మార్చి 29, ప్రజాపాలన : బెల్లంపల్లి నియోజకవర్గంలో ని మేజర్ గ్రామపంచాయతీ లో ప్రత్యేకంగా స్మశాన వాటిక లేకపోవటంతో లయన్స్ క్లబ్ ఆ ద్వర్యంలో తాండూరు పెద్ద చెరువు వద్ద ప్రత్యేకంగా స్మశావాటి నిర్మాణం చేపడుతున్నా మని తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సురభి ఆగమరావు సోమవారం నాడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ స్మశాన వాటిక నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు ఈ కార్యక్రమంలో జడ్ పి టి సి, సాలిగామ బాణయ్య,ఎం పి టీ సి, సిరంగి శంకర్, సర్పంచ్ నవీన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి మద్దికుంట చందు, సభ్యులు గాజుల రమేష్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: