తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

Published: Saturday December 17, 2022
తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి  రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జడ్పిటిసి చైర్మన్ కుమారుడు రెడ్డి ఆధ్వర్యంలో ధర్మశాస్త్ర అయ్యప్ప ఒడి పూజ కార్యక్రమం ఆదివారం రోజు 18వ తేదీన జరుగుతుందని వారు ఆహ్వానం నియోజకవర్గ ప్రజలందరికీ పంపించారు .తాండూరు పట్టణంలోని అయ్యప్ప న గర్ లో గల అయ్యప్ప మందిరంలో వొడిపూజ కార్యక్రమం 18వ తేదీన ఉంటుందని ప్రజాప్రతినిధుల్లో సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 18వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల ఐదు నిమిషాలకు ఓడిపూజ కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.