పీర్ల కొట్టనికి పనులకు 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు మర్రి నిరంజన్ రెడ్డి
Published: Friday July 29, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి మంచాల మండలం పరిధిలోని చిదెడ్ గ్రామంలో అషర్ఖన (పీర్ల కొట్టం) పనులుకి 15,000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసారు. చీదేడు గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు మర్రి నిరంజన్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెన్నర్ యువసేన నాయకులు ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: