అలంకరణ అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన మెయిన్ రోడ్ లోని వినాయకుడు.
Published: Thursday January 06, 2022
మధిర జనవరి 5 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిరలో మెయిన్ రోడ్ లో వినాయకుడు దేవాలయంలో ప్రతి బుధవారం జరిగే స్వామి అలంకరణ లో భాగంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తో మధిర వినాయకుని గుడిలోప్రత్యేక పూజలు. ఉదయం నుంచే స్వామివారి అభిషేకాలు ప్రత్యేక పూజలు తో భక్తులు స్వామికి పూజలు చేసుకొని దాతల సహకారంతో అన్నదాన వితరణ మధ్యాహ్నం జరుగుతుందని ఆలయ కమిటీ అర్చకులు తెలిపారుఅనంతరం ఈ సందర్భంగా అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి ని అర్చన తో గోత్రనామాలతో భక్తుల కోసంపూజారి రవిశాస్త్రి భక్తుల కోసం ప్రత్యేక పూజలునిర్వహించి,గోత్రనామాలు చెప్పి అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు
Share this on your social network: