క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Saturday December 24, 2022
మేడిపల్లి, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న క్రిస్మస్ కానుకలను (నూతన వస్త్రాలు)

పీర్జాదిగూడ  మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్  డివిజన్లోని క్రైస్తవ సోదర సోదరీమణులకు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్   

శుభాకాంక్షలు తెలియజేశారు.