బీరుపూర్ మండల్ సర్వసభ్య సమావేశం
Published: Wednesday June 09, 2021
బీరుపూర్, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : బీరుపూర్ మండల్ సర్వసభ్య సమావేశం మండల్ పరిషత్ అధ్యక్షుడు మసర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వ్యవసాయ శాఖ ఆరోగ్యం ఈజిఎస్ మిషన్ భగీరథ విద్యుత్ శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాల్లారెడ్డి డిప్యూటీ తహశీల్దార్ విష్ణు సూపరింటెండెంట్ రాజమౌళి సర్పంచులు రిక్కల ప్రభాకర్ ఘర్షకుర్తి శిల్ప నల్ల మహిపాల్ రెడ్డి పర్వతం రమేష్ ఎంపీటీసీలు ఆడెపు మల్లీశ్వరి రంగు లక్ష్మణ్ ఎడ్ల సృజన అధికారులు ప్రవీణ్ కుమార్ వసీం కుసుమ కళావతి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Share this on your social network: