అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Wednesday March 31, 2021
జగిత్యాల, మర్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని 5,21,22, 37వ వార్డుల్లో సుమారు 24 లక్షల రూపాయల నిధులతో పలు సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణి కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్లు అల్లే గంగసాగర్ గుగ్గిల హరీష్ పులి రమ గట్టు సతీశ్ గిరి డిఈ లచ్చిరెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.