రేమిడిచర్ల మైనర్ బాలిక కిడ్నాపింగ్ కేసు సుఖాంతం
Published: Wednesday March 31, 2021
మధిర, మార్చి 30, ప్రజాపాలన ప్రతినిధి : కేసును ఛేదించడంలో ఉన్నతాధికారుల సూచనలతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎర్రుపాలెం ఎస్ఐ ఎస్సై ఉదయ్ కిరణ్నిందితుని తో పాటు బాలిక ఆచూకీ కనుగొన్న ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్ కిరణ్ ఉత్తరప్రదేశ్లో తలదాచుకున్న ఇరువురుమైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లిన క్షుద్ర పూజల పూజారి సూర్య ప్రకాష్ శర్మవంద రోజుల తర్వాత ఫలించిన పోలీసుల శ్రమ - నిందితుడు, మైనర్ బాలికను త్వరలోనే మీడియా ముందుకు: మధిర సిఐ ఓ. మురళి ఎస్సై ఉదయ్ కిరణ్ను అభినందించిన పోలీసు ఉన్నతాధికారులు
Share this on your social network: