మిత్రునికి ఆశ్రునివాలి అర్పిస్తూ జన్మదినం రోజున సామాజిక సేవా కార్యక్రమం
Published: Saturday January 21, 2023
రాయికల్,జనవరి 20(ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తో మరణించిన మిత్రుడు కోరుకొండ రాజు జన్మదినం సందర్భంగా మిత్రునికిని నివా లు లు అర్పిస్తూ గ్రామ మిత్రులు మరియు బుల్స్ యూత్ ఆధ్వర్యంలో మండంలోనికైరిగుడెo గ్రామ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు బుక్స్, స్లెట్స్, పెన్స్, పెన్సిల్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు.
Share this on your social network: