తల్లాడ, ఆగస్టు 5 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మట్టమ్మ హోటల్ అధినేత సరికొండ రమణమ్మను లయన్స్ క్లబ్

Published: Saturday August 06, 2022

జగిత్యాల, ఆగష్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలో సీఎం సహాయనిధీ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో భాగంగా వార్డులలో పట్టణంలో పలు బీడీ కంపెనీలను సందర్శించి బీడీ కార్మికులతో మాట్లాడుతూ బీడీ పెన్షన్ మరియు సంక్షేమ పథకాల పై చర్చించగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి, ఎమ్మేల్యే కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు బీడి పెన్షన్ ద్వారా ఒక్కొక ఆడబిడ్డకు 1 లక్ష 30 వేలకు పైగా నిధులు ఆడబిడ్డలకు వారి ఖాతాల్లో జమ అయ్యాయి అని, దేశంలో బీడి కార్మికులకు ఏ రాష్ట్రం పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు.