జె వి ఆర్ (వెంకటరామయ్య) సొసైటీ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడోత్సవాలు జె వి ఆర్ రాములు ప్రారంభిం
Published: Tuesday May 17, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఎలిమినేడు గ్రామం లో జె వి ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్లమెంట్ ప్రధాన కార్యదర్శి జెవి రాములు క్రీడలు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జెవి రాములు మాట్లాడుతూ యువతలో ఆరోగ్యంగా ఉండటం కోసం పిట్నెస్ పెంచుకోవడం క్రీడోత్సవాలు ప్రతి ఒక క్రీడాకారుడు పాల్గొని వారి శక్తి సామర్ధ్యాన్ని . క్రీడల్లో నైపుణ్యత పొంది రేపు రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో గెలుపొంది గ్రామానికి క్రీడాకారులు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఎండాకాలం ఉండటంతో సాయంత్రం పూట క్రీడాకారులు పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాల్మోన్ రాజు, విక్రమ్, సన్ని, సందీప్, యాదగిరి, చైతన్య, తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు.
Share this on your social network: