పింఛన్లు రాక అయోమయంతో కొందరు లబ్ధిదారులు

Published: Friday September 16, 2022
ప్రజాపాలన ప్రతినిధి. నవాబు పేట్ మండల పరిధి లోని గరుకుంట రైతూ వేదిక దగ్గరా ఏర్పాటు చేసినా కార్యక్రమం దగ్గరా అమ్మాపూర్ గ్రామనికి చెందిన అంకురి చిన్న రాములు గత ఐదు నెలలు క్రితం మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నారు .అయినా కూడా ప్రభుత్వం ఆసరా పింఛన్ రాలేకపోవడంతో ఏమి చేయలేక తిరిగి ఇంటికి వెళ్లి పొమ్మని ఆ గ్రామానికి చెందిన సర్పంచి చెప్పగా ఆయన ఆవేదన  వ్యక్తం చేశారు  .
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward