తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ కో కన్వీనర్ నియామకం

Published: Friday August 27, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ కో కన్వీనర్ నియమించడం జరిగింది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కన్వీనర్గా పూజారి సుధాకర్ కో కన్వీనర్ గా దాసరమోని నరసింహ వీరిని నియామక పత్రాలను రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కృష్ణ. కో కన్వీనర్ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా కన్వీనర్ కృష్ణ. కో కన్వీనర్ వెంకట్ రెడ్డి. ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ గునుకుల సురేష్. కో కన్వీనర్ యంజాల సురేందర్. యాచారం మండల కన్వీనర్ బట్టు శ్రీనివాస్. మంచాల్ మండల కో కన్వీనర్ బొద్రమోని వెంకటేష్ మండల నాయకులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు