ఇంద్రవెల్లి సభకుచేరుకున్న భట్టి విక్రమార్క టీమ్
Published: Tuesday August 10, 2021
మధిర, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఏడున్నరేళ్ల పాలనలో దళిత గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ.ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన దళిత గిరిజన దండోరా సభ కు మధిర నియోజకవర్గం నుంచి సభకు వెళ్లిన ఖమ్మం జిల్లా కాంగ్రెసుపార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిమధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి చింతకని కాంగ్రెస్ నాయకులు మడుపల్లి భాస్కర్ హాజరు అయ్యారు.
Share this on your social network: