కరోన బాధితులకు పౌష్టికాహారం అందించిన సర్పంచ్ మందడపు ఉపేంద్ర

Published: Monday April 19, 2021
మధిర, ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని మల్లారం ఎస్సీ కాలనీలో కరోనా బాధితులకు ఈరోజు ఆ గ్రామ సర్పంచ్ మందడపు ఉపేంద్ర పౌష్టిక ఆహారమైన జీడిపప్పు లాంటి డ్రైఫ్రూట్స్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్య పడకుండా ఉండండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని వారికి తెలిపారు.కరోన వచ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ సూచనల మేరకు మందులు వాడాలని వారికి సూచించారు.