శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజీలో రైతు బంధు సంబరాలలో భాగంగా వ్యాస రచన పోటీలు
Published: Friday January 07, 2022
జగిత్యాల, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజీలో టిఆర్ఎస్ నాయకులు బోగోజి.ముకేష్ ఖన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో భాగంగా విద్యార్థుల కు వ్యాస రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత-సురేష్ బహుమతులు ప్రదానం చేసినారు. అనంతరం కాలేజీ నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బొడ్ల.జగదీష్, కరస్పాండెంట్ చెట్ పల్లి సుధాకర్, నాయకులు తొలి ప్రేమ శ్రీనివాస్, లవంగ రాజేందర్, సంతోష్, పాలోజు. సత్యం, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: