దశదినకర్మ కార్యక్రమాలు పాల్గొన్న నాయకులు

Published: Friday December 03, 2021

మధిర డిసెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి : ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం వెంకటేశ్వరరావు అమ్మ నీలం వీరమ్మ ఇటీవల చనిపోయినారు నీలం వీరమ్మ దశ దిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన. మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్, మండల బిసి సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, మధిర పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య. తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. మున్సిపాలిటీలో పరిధిలో పదో వార్డు మధిర పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ తన్నీరు రామకృష్ణ  అమ్మ తన్నీరు అన్నపూర్ణమ్మ ఇటీవల కాలంలో చనిపోయినారు అన్నపూర్ణమ్మ దశదిన కర్మ కు హాజరై అన్నపూర్ణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మధిర ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు మాజీ సర్పంచ్ కర్ణాటిరామారావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్ మండల బిసి సెల్ అధ్యక్షులు  చిలువేరు బుచ్చి రామయ్య