కొత్తపల్లి ప్రకాశానికి నివాళులర్పించిన డాక్టర్ కోటా రాంబాబు

Published: Thursday November 25, 2021
ఎర్రుపాలెం నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి విద్యాసాగర్ రావు తండ్రి కొత్తపల్లి ప్రకాశం అనారోగ్యంతో మరణించడం తో వారి పార్థివదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోటా రాంబాబు. ఈ కార్యక్రమంలో కూరపాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.