లింగంపల్లి లో ముగ్గుల పోటీల్లో పాల్గొన వారికి బహుమతి ప్రధానం చేసిన నవ్య ఫౌండేషన్ కార్యదర్శ

Published: Monday January 17, 2022

ఇబ్రహీంపట్నం జనవరి 15 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిదిలో లింగం పల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ వినోద మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నవ్య పౌండేషన్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాలరావు హాజరై వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళా మణులు ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ముగ్గులు వేసి వారి నైపుణ్యాన్ని చాటుకున్నారు అని అయన అన్నారు నవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం అన్నారు అదే కాకుండా కంప్యూటర్ కుట్టు మిషన్ మా దగ్గరికి వచ్చి శ్రద్ధ ఉన్నవాళ్లు మా దగ్గరికి వచ్చి శిక్షణ నేర్చుకోవాల్సిందిగా ఆయన కోరారు. మా ఫౌండేషన్ తరఫున ప్రజెంటేషన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ వినోద మూర్తి మాజీ సర్పంచ్ మహేందర గేల్ పొందిన నర్ర్ల రజిత, పసుల నవ్య, బత్త్ ల విజయ లక్ష్మి, వార్డు సభ్యులు ఐలేశ్ నాగరాజు, శ్రీ కాంత్, యాదగిరీ, రమేశ్, బత్తుల ప్రభాకర్ రెడ్డి, బత్తుల శ్రీనువస్ రెడ్డి గ్రామ సర్పంచ్ వినోద మూర్తి, మహేందర్, సోమయ్య, మల్లేశ్ తదితరు