దిశా దినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర రూరల్

Published: Thursday December 29, 2022
డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై  ఉపాద్యాయులు సాదం వెంకటేశ్వరరావు తల్లి చనిపోయినారు వారి దశ   దశధిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి *వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డిమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సూరంశెట్టి కిషోర్ పట్టణ అధ్యక్షులు *మిర్యాల వెంకటరమణ గుప్తా*. మాజీ మార్కెట్ చైర్మన్ *రంగా హనుమంతరావు* .మండల  ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు*. మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *తుమాటి నవీన్ రెడ్డి*  ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు *ఎస్కే బాజీ పారుపల్లి విజయ్ కుమార్*  పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు *బిట్ర ఉద్దండయ్య* . డివిజన్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాస్  కోటా నాగరాజు బొల్లెద్దు రాజేందర్ మైలవరపు చక్రి* తదితరులు పాల్గొని నివాళులర్పించారు