శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానం,

Published: Tuesday September 20, 2022

అన్నదానం  మధిర. రూరల్  సెప్టెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానంలో దాతలు సహకారంతో ప్రతి సోమవారం అన్నదానం కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు ఈరోజు  దాతలు సహకారంతోకీర్తిశేషులు "దొడ్డా మల్లిఖార్జునరావు, ధర్మపత్ని లక్ష్మీ సరోజ,జయంతి గ్రామం చెందినవారు ఈరోజు అన్నదాన కార్యక్రమం పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు సోమవారం మృత్యుంజయ స్వామి వాారిి దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురికి అన్నదాన చేయటం అన్నం పరబ్రహ్మ సరూపిిణి అన్నదానం ఆ ఈశ్వరుడు దీవెెనలు అందరికీ ఉండాలని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరావు, ధర్మకర్త పబ్బతి రమేష్ దాతలు  భక్తులు మల్లెల సాయి పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ ఆలయ సిబ్బంది రాధ పాల్గొన్నారు