డబ్బా గ్రామంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
Published: Saturday June 19, 2021
సర్పంచ్ లింగంపల్లి గంగాధర్
ఇబ్రహీంపట్నం, జూన్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): డబ్బా గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చిత్రపటానికి సర్పంచ్ లింగంపల్లి గంగాధర్ పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన బిటి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా ఎమ్మెల్యే విద్యాసాగర్ సహకరించిన నేపథ్యంలో ఆయనకు పాలాభిషేకం నిర్వహించారు.
Share this on your social network: