రైతు బీమా చెక్కు అందించిన సొసైటీ
Published: Friday March 10, 2023
అధ్యక్షులు బిక్కీ కృష్ణ ప్రసాద్ మధిర మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుమధిర సొసైటీ పరిధిలో చలువాది రామకృష్ణ మడుపల్లి గ్రామనివాసి మరణించినందున నామిని వారి భార్య చలువాది నాగమణి కి 50000 రూపాయలు చెక్కును అందిచడం జరిగింది. ఆలాగే కరివేద నరసింహారావు మల్లారం గ్రామం పరిధిలో మరణించినందున వారి భార్య కరివేద నాగమణి కి 50000రూపాయలు చెక్కును అందిచడంఈ కార్యక్రమం లో సొసైటీ ప్రెసిడెంట్ బిక్కి కృష్ణప్రసాద్ సొసైటీ సీఈఓ శ్రీను సొసైటీ స్టాఫ్ సుబ్బారావు గోపినాధ్ డీసీసీబీ మధిర మేనేజర్ రవికుమార్ సూపెర్వైషర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: