లంక కొండ ఆధ్వర్యంలోపేద మహిళలకు చీరలు పంపిణి
Published: Friday December 24, 2021
మధిర డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర పట్టణం ఆజాద్ రోడ్ లో ప్రముఖ సామజిక సేవకుడు లంకా కొండయ్య నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ద్వారా ధనవంతులు ఇచ్చిన చీరలను మునుగోటి కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ మునుగోటి వెంకటేశ్వరరావు సూచించిన నిరుపేద మహిళ లకు విలువైన చీరలు లంకా కొండయ్య చేతుల మీదుగా పంపిణి చేసినారు. వీరికి త్వరలో మరో దాత ద్వారా చలి తట్టుకోనుటుకు నూతన దుప్పట్లు పంపిణి చేయి నున్నట్లు కొండయ్య తెలిపి నారు ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడు తూ దత్రు త్వము గల దయ హృదయ లు బీరువా లో కట్ట కుండా వున్నా బట్టలు ఉంటే మంచి మనసుతో వితరణ చేస్తే నిరు పేద మహిలుకు పంపిణి చేయనున్నట్లు కొండయ్య వివరించారు. వితరణ చేసిన ప్రతి దాతకు పేరు పేరున కొండయ్య హృదయ పూర్వక అభినంద నలు తెలుపినారు.
Share this on your social network: