ఎనిమిదో రోజు కు చేరిన అఖిలపక్షం పార్టీ ల రిలే నిరాహార దీక్ష

Published: Tuesday July 06, 2021
మధిర, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర ప్రభుత్వ ఆసు పత్రిలో వైద్యుల పోస్ట్లు భర్తీ చేయాలని కోరుతూ అఖిలపక్షం పార్టీ ల ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు కు చేరిన రిలే నిరాహార దీక్ష, ఈ దీక్షలో కూర్చున్న వారు కాంగ్రెస్ పార్టీ అదురీ శ్రీనివాస్, టీడీపి చిరపంగి ఆశీర్వాదం, పోతినేనీ వరమ్మ సీపీఐ పార్టీ s కోటమ్మా, రత్తమ్మ ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు,మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ పార్టీ sc సెల్ మండల అధ్యక్షులు దారా బాలరాజు, సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు సీపీఐ మండల కార్యవర్గపు సభ్యులు అన్నరపు సత్యనారాయణ, టీడీపీ అధికార ప్రతినిధి గడ్డం మల్లికార్జునరావు, M రతనకుమారి దీక్షను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ముస్లిం వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, ఆదిములం శ్రీనివాసరావు, సీపీఐ మండల సెక్రటరీ ఉట్ల కొండలరావు, చావా మురళి, మొదలగువారు  పాల్గోన్నారు..