పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

Published: Monday May 17, 2021
కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి
మేడిపల్లి, మే16, (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 5వ డివిజన్లో రంజాన్ పండుగ సందర్భంగా టీఆర్ఎస్  మైనార్టీ కమిటీ అధ్యక్షుడు ఎండీ లతీఫ్  ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పేదలకు అందజేసిన స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ సతీష్ కుమార్, ఎండీ బోలేష్, యాకూబ్, హకీమ్, ఇతర సభ్యులు మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.