వీఆర్ఏ నిరవధిక సమ్మె 33వ రోజు అవుతున్న పట్టించుకోని ప్రభుత్వం*

Published: Saturday August 27, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని వీఆర్ఏ 33వ రోజు కు అవుతున్న పట్టించుకోని ప్రభుత్వం అధికారులు  తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ గా వెళ్లి  వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ యాచారం మంచాల్ ఇబ్రహీంపట్నం మండలాల వీఆర్ఏలు రంగారెడ్డి జిల్లా కన్వీనర్ ప్రసాద్, ఇబ్రహీంపట్నం డివిజన్ వీఆర్ఏల జేఏసీ చైర్మన్ బుద్ధి రాజేష్, ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు చీమల పరమేశ్వర్, మంచాల మండల అధ్యక్షుడు పంది నాగరాజు, యాచారం మండల అధ్యక్షుడు ఎర్ర జంగయ్య,
వీఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.