పళ్ళపోతు ప్రసాదరావు రాజ్యలక్ష్మి వివాహ వార్షికోత్సవ వేడుకలు మధిర రూరల్ నవంబర్ 24 ప్రజా పాలన

Published: Friday November 25, 2022

మధిర సేవా సమితి అధ్యక్షులు రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్ జర్నలిస్టు పల్లబోతు ప్రసాదరావు రాజ్యలక్ష్మి వివాహ వార్షికోత్సవ వేడుకలు గురువారం డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ముందుగా మానసిక వికలాంగుల మధ్యలో వివాహ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథుల సమక్షంలో పళ్ళబోతు ప్రసాద రావు రాజ్యలక్ష్మి దంపతులకు కట్ చేశారు అనంతరం మానసిక వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మానసిక వికలాంగుల సేవా సదనములో వారి మధ్య వివాహ వేడుకలు చేసుకోవడం శుభదినం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా కిరణ్ దాచేపల్లి ముత్యాలు కోశాధికారి దొడ్డ శ్రీనివాసరావు కోమటీటి శ్రీనివాసరావు మిరియాల కాశీ విశ్వేశ్వర రావు యర్రా లక్ష్మణ్ షేక్ జహంగీర్ కోమటి సుధాకర్ షేక్ సైదా వంగవీటి రాజశేఖర్ వెచ్చ వీరభద్రం పాత్రికేయులు పాగి బాలస్వామి వేముల నవీన్,కొంగల విజయ్ పవన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.