పెరాలసిస్ తో ఇబ్బందులు పడుతున్న హనుమంతుకు ఆర్థిక సహాయం అందజేత
Published: Saturday November 26, 2022
మేడిపల్లి, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాప్రా డివిజన్ నిర్మల్ నగర్ కు చెందిన సి.హనుమంతు గత మూడు సంవత్సరాలుగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో తెరాస సీనియర్ నాయకులు, బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి గారితో పాటుగా బైరి నవీన్ గౌడ్, జి. ఇంద్రయ్య, కందిగూడ సికందర్, నిర్మల్ నగర్ ప్రెసిడెంట్ పెంచలయ్య, విచిందర్, గౌతమ్, దండు, వసంత్ మరియు కార్తీక్ పాల్గొన్నారు.
One attachment • Scanned by Gmail
|
Share this on your social network:
Most Popular Photo Gallery
Most Popular Video Gallery
Related News
కులాలను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన) : చాకలి, మంగలి కులాలను కించప...
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి... ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి...
View All News ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో,మండలంలోని వివిధ గ్రామాల్...
© prajapalana.com - All Rights Reserved | Made with by Page Perfect Tech
Privacy Policy | Contact Us | Visit Counter :