మత్స్యగిరి ఆలయంలో ఈనెల 27న స్వాతి కళ్యాణం

Published: Monday April 26, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి న్యూస్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో ఈ నెల 27 న మంగళవారం స్వాతినక్షత్రం సందర్భముగా స్వామివారి కళ్యాణం అర్చకులచే అంతరంగికముగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు సహకరించగలరని ఆలయ కార్యనిర్వహణాధికారి కె రవి కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి లు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.