మత్స్యగిరి ఆలయంలో ఈనెల 27న స్వాతి కళ్యాణం
Published: Monday April 26, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి న్యూస్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో ఈ నెల 27 న మంగళవారం స్వాతినక్షత్రం సందర్భముగా స్వామివారి కళ్యాణం అర్చకులచే అంతరంగికముగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు సహకరించగలరని ఆలయ కార్యనిర్వహణాధికారి కె రవి కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి లు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
Share this on your social network: