రాజ్యసభ సభ్యుడిగా నియమించడం పట్ల మేము సైతం మున్నూరు కాపు సభ్యులు గాయత్రి రవి కలవటానికిబయలు

Published: Saturday May 21, 2022

మధిర మే 20 ప్రజా పాలన ప్రతినిధి    నియోజకవర్గ పరిధిలో భారీగా తరలివెళ్లిన మున్నూరు కాపు సభ్యులు గురువారం నాడు మన మున్నూరు కాపు బిడ్డ గాయత్రి రవి  రాజ్యసభ సభ్యుల నియమించడం పట్లరాష్ట్ర మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర  గాయత్రి రవి కి రాజ్యసభ సభ్యుడు గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి ని కలవటానికి హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు ఆకుల గాంధీ నాయకత్వంలో ఏడు ఇన్నోవా కార్ల లో బయలుదేరిన  మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు శెట్టి రంగారావు, కలిశెట్టి విజయ్ కుమార్, మారిశెట్టి వెంకటేశ్వరరావు,ఆళ్ళ క్రిష్ణ, దేవిశెట్టి కృష్ణ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాధురి మధు,కూరాకుల గోపి, పగడాల మంజుల, పసుపులేటి దేవేందర్, కొత్తా శీతరాములు, తాళ్ళూరి హనుమంతురావు, రిటైర్మెంట్ డి యస్ పి కె నర్సయ్య,వుండీల గంగాధర్, మాటేటి రవి, రామిశెట్టి విజేత, బాపట్ల మురళి,గుండ్లుపల్లి శేషగిరిరావు,మూలగండ్ల శ్రీహరి, చెరుకూరి బిక్షమయ్య, చెరుకూరి రామయ్య, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ ,గౌరయ్య,యాస రామారావు, పసుపులేటి సాయికిరణ్, పసుపులేటి కుమార్, పసుపులేటి గాంధీ,డేగల నరసింహారావు, ఉపాద్యాయుల సూర్య ప్రకాశరావు,కనిశెట్టి నర్సయ్య,ఆకుతోట ఆదినారాయణ,డేగల హరిప్రసాద్, నర్సింగ్ రంగారావు, గౌరిశెట్టి వినోద్ కుమార్, తదితరులు వెళ్ళినారు అనంతరం.ఈరోజు మర్యాదపూర్వకంగా ర రాజ్యసభకు ఎన్నికైన గాయత్రి అన్నకు హైదరాబాద్ తన స్వగ్రామంలో ఇంటికివెళ్లి  శుభాకాంక్షలు తెలిపిన అనంతరం రాష్ట్ర  మున్నూరు కాపుఅధ్యక్షుడు కొండ దేవయ్య కలిసి రాష్ట్ర అధ్యక్షులు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరువ్యాపార సంఘం అధ్యక్షులు మరియు స్నేహ ప్రజాపాలన విలేఖరి నాగేంద్ర శ్రీనివాస్ గాయత్రి రవిఅన్నకు అభినందనలు తెలుపుతూ శ్రీనివాస్