ఎర్రుపాలెంలో ఎన్నికల ప్రచారం
Published: Tuesday March 02, 2021
మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండలం బనిగడ్లపాడు గ్రామంలో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది... గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్, సేటన్స్ స్కూల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గారిని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, బ్లాక్ కమిటీ చైర్మన్ చావా వేణు, మధిర నియెజకవర్గం యూత్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి గారు, ముడముంతల గంగరాజు, యన్నం పిచ్చిరెడ్డి, శీలం శ్రీనివాస్ రెడ్డి, శీలం నర్సిరెడ్డి, దేవరకొండ రాజీవ్ గాంధీ, జానీ బాషా, కడియం శ్రీనివాస్ రావు, వెంకటనర్సయ్య, కోట కృష్ణయ్య అరవింద్ రెడ్డి, వెంకటరెడ్డి, వేమిరెడ్డి వెంకటరెడ్డి, వేమిరెడ్డి రామిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: