ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ కిరణ్ సందీప్ లకు వినతిపత్రం అందజే

Published: Tuesday December 06, 2022
ఆశా డే సందర్భంగా ఈ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మంచాల, ఆరుట్ల పి హెచ్ సి ల ముందు ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆరుట్ల, మంచాల పి హెచ్ సి డాక్టర్లు కిరణ్, ప్రదీప్ లకు వినతి పత్రాలను అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో మండల కన్వీనర్ పోచమోని కృష్ణ ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు అమృత, జ్యోతి,అమృత, అలివేలు, కవిత, సంతోష, విజయ లక్ష్మి,  ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.