న్యాయవాది ఎండీ అక్బర్ నీ సన్మానించిన కొడిమ్యాల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్

Published: Thursday February 24, 2022
కొడిమ్యాల, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావు పేట్ గ్రామంలో ఇటీవలే ఏల్ఏల్ బి నీ పూర్తిచేసుకొని తెలంగాణా హై కోర్టు హైదరాబాద్ లో న్యాయవాదా పట్టా పొందిన టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఎండీ అక్బర్ నీ ఈ రోజు పునుగోటి కృష్ణారావు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో తిర్మలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, రైతు విభాగం అధ్యక్షులు బండి రాజేందర్, ఉపసర్పంచ్ ఐలయ్య టీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు ఎస్ వేణు, నాయకులు నిలగిరి విద్యాసాగర్ రావు, బోలుమల్ల గంగరాజాం, భాస్కర్, కోకుల్లా భాస్కర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు..