గోశాల నిర్మాణానికి 1,50,116 లక్షా యాబై వేల

Published: Thursday December 15, 2022
గోశాల నిర్మాణానికి 1,50,116 లక్షా యాబై వేల నూట పదహార్లు రూ విరాళం ఇచ్చిన దాతలు మధిర రూరల్ డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లాలో మెట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెనుగొలను గ్రామ సమీపాన వేంచేసి ఉన్న మెట్టగుట్ట వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోశాల నిర్మాణానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు రేగళ్ల.బ్రహ్మారెడ్డి మర్లప గ్రామవాస్తవ్యులుపురం.సంగారావు,తెల్లమేకల.శ్రీనివాసరావు (నాగవరప్పాడు గ్రామ వాస్తవ్యులు) 1,50,116 (లక్షా యాబై వేల నూట పదహార్లు ఈ రోజు విరాళం గా ఇవ్వడం జరిగింది.గోశాల నిర్మాణానికి ముందుకు వొచ్చిన దాతలు ముగ్గురికి ఆలయ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆలయ చైర్మన్ ప్రతాప రెడ్డి,కమిటీ సభ్యులు తెలియజేసారు*.