టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Friday June 03, 2022

మధిర రూరల్ జూన్ 2 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యాలయంలో జెండా పండుగ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకుల మధ్య ఘనంగా జెండాఅవిష్కరించిన మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరరావు.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు  అమరవీరులకు నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు.

టిఆర్ఎస్ మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పట్టణ అధ్యక్షులు రావూరుశ్రీనివాసరావుకనుమూరువెంకటేశ్వరరావు జాతీయ జెండా టిఆర్ఎస్ జండాలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తల్లి కి మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్, టిఆర్ఎస్ నాయకులు వార్డ్ కౌన్సిలర్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. అమర వీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ మండల పట్టణ కార్యదర్శులు బొగ్గుల భాస్కర్ రెడ్డి అరిగే శ్రీనివాస రావు, ఎంపీపీ మొండెం లలిత వెంకయ్య, టిఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై వి అప్పారావు, రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు బాబు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెలగపూడి శివరాం ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రాల పెద్ద సైదిరెడ్డి, టిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యా లత వెంకట్రెడ్డి వార్డు కౌన్సిలర్ లు గద్దల మాధురి ధీరావత్ మాధవి, muttavarapu రాణి ప్యారి, ఎర్రగుంట లక్ష్మి రమేష్,మేడికొండ కళ్యాణి కిరణ్,తోగరు వరలక్ష్మి ఓంకార్, టిఆర్ఎస్ నాయకులు కొటారి రాఘవరావు  జేవీ రెడ్డి గద్దల నాని గద్దల రాజా దుర్గాప్రసాద్ నంబూరు శ్రీనివాసరావు సర్పంచ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.